హజ్ యాత్రికుల భద్రతపై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- June 10, 2025
కువైట్: హజ్ ఆచారాలను నిర్వహించిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చే యాత్రికుల భద్రతకు సంబంధించిన ప్రణాళికలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అలీ అల్-అద్వానీ సమీక్షించారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అల్-అద్వానీ తనిఖీలు చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పత్ర్యేక చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా బృందాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. సిబ్బంది అంకితభావాన్ని కొనియాడారు. అల్-అద్వానీ అన్ని మంత్రిత్వ శాఖ సిబ్బందికి మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా శుభాకాంక్షలను తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







