బహ్రెయిన్ లో మరో 26 కంపెనీలపై న్యాయచర్య
- July 14, 2015
బహ్రెయిన్ లో అమలులో ఉన్న ఆరుబయట విధుల నిషేధాన్ని అతిక్రమించిన మరో 26 కంపెనీలు న్యాయ విచారణను ఎదుర్కోనున్నాయి. కార్మిక శాఖమంత్రి, శ్రీ జమీల్ హమైదాన్ ఈ ఆదివారం వివిధ కంపెనీలను దర్శించి అక్కడ సమయనిబంధనలు సరిగా అమలౌతున్నదీ లేనిదీ పర్యవేక్షించారు. 9 రోజుల్లో మొత్తం 2461 సంస్థలను తనిఖీచేసిన కార్మికశాఖ అధికారులు 133 మంది శ్రామికులు నిషేధిత సమయాల్లో ఆరుబయట విధులు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ అండర్ సెక్రటరీ సాబా అల్ డోస్సరీ తెలియజేశారు. మనామా, సీఫ్ మరియు ఇశా పట్టణాలలోని కొతగా రిజిస్టార్ ఐన కoపెనీలనుoడి ఈ కేసులు నమోదయ్యాయని, అక్కడ చదువుకొనివారు, కొత్తగా చేరినవారికి ఈ నిబంధనలను గురించిన అవగాహన లేదన్నారు, ఈ నిబంధన మీరిన వారికి 500 నుండి 1000 ఒమానీ రియాల్ల జరిమాన ఉంటుందని, ఇది గృహ పనివారలకు కూడా వర్తిస్తుoదని ఆయన తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







