బహ్రెయిన్ లో మరో 26 కంపెనీలపై న్యాయచర్య
- July 14, 2015
బహ్రెయిన్ లో అమలులో ఉన్న ఆరుబయట విధుల నిషేధాన్ని అతిక్రమించిన మరో 26 కంపెనీలు న్యాయ విచారణను ఎదుర్కోనున్నాయి. కార్మిక శాఖమంత్రి, శ్రీ జమీల్ హమైదాన్ ఈ ఆదివారం వివిధ కంపెనీలను దర్శించి అక్కడ సమయనిబంధనలు సరిగా అమలౌతున్నదీ లేనిదీ పర్యవేక్షించారు. 9 రోజుల్లో మొత్తం 2461 సంస్థలను తనిఖీచేసిన కార్మికశాఖ అధికారులు 133 మంది శ్రామికులు నిషేధిత సమయాల్లో ఆరుబయట విధులు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ అండర్ సెక్రటరీ సాబా అల్ డోస్సరీ తెలియజేశారు. మనామా, సీఫ్ మరియు ఇశా పట్టణాలలోని కొతగా రిజిస్టార్ ఐన కoపెనీలనుoడి ఈ కేసులు నమోదయ్యాయని, అక్కడ చదువుకొనివారు, కొత్తగా చేరినవారికి ఈ నిబంధనలను గురించిన అవగాహన లేదన్నారు, ఈ నిబంధన మీరిన వారికి 500 నుండి 1000 ఒమానీ రియాల్ల జరిమాన ఉంటుందని, ఇది గృహ పనివారలకు కూడా వర్తిస్తుoదని ఆయన తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







