బహ్రెయిన్ లో మరో 26 కంపెనీలపై న్యాయచర్య
- July 14, 2015
బహ్రెయిన్ లో అమలులో ఉన్న ఆరుబయట విధుల నిషేధాన్ని అతిక్రమించిన మరో 26 కంపెనీలు న్యాయ విచారణను ఎదుర్కోనున్నాయి. కార్మిక శాఖమంత్రి, శ్రీ జమీల్ హమైదాన్ ఈ ఆదివారం వివిధ కంపెనీలను దర్శించి అక్కడ సమయనిబంధనలు సరిగా అమలౌతున్నదీ లేనిదీ పర్యవేక్షించారు. 9 రోజుల్లో మొత్తం 2461 సంస్థలను తనిఖీచేసిన కార్మికశాఖ అధికారులు 133 మంది శ్రామికులు నిషేధిత సమయాల్లో ఆరుబయట విధులు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ అండర్ సెక్రటరీ సాబా అల్ డోస్సరీ తెలియజేశారు. మనామా, సీఫ్ మరియు ఇశా పట్టణాలలోని కొతగా రిజిస్టార్ ఐన కoపెనీలనుoడి ఈ కేసులు నమోదయ్యాయని, అక్కడ చదువుకొనివారు, కొత్తగా చేరినవారికి ఈ నిబంధనలను గురించిన అవగాహన లేదన్నారు, ఈ నిబంధన మీరిన వారికి 500 నుండి 1000 ఒమానీ రియాల్ల జరిమాన ఉంటుందని, ఇది గృహ పనివారలకు కూడా వర్తిస్తుoదని ఆయన తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









