గల్ఫ్ లో సంక్షోభం: ఈయూ మంత్రులతో సౌదీ మినిస్టర్ భేటీ..!!
- June 17, 2025
రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. యూరోపియన్ యూనియన్ మంత్రులతో మాట్లాడారు. ఈయూ విదేశాంగ, భద్రతా విధాన ఉన్నత ప్రతినిధి, యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు కాజా కల్లాస్, ఇటలీ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ , అంతర్జాతీయ సహకార మంత్రి ఆంటోనియో తజాని ఫోన్ కాల్స్ చేసి ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ ఫైసల్, కల్లాస్ మధ్య ప్రాంతీయ పరిణామాలపై చర్చలు జరిగాయి. గల్ఫ్ ప్రాంతంలోని కీలక సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు సమీక్షిచారు. ఈ కాల్ సమయంలో, సౌదీ -ఇటాలియన్ విదేశాంగ మంత్రులు ఈ ప్రాంతంలోని గల్ఫ్ లోని తాజా పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం
- ఒమన్ పై UNICEF ప్రశంసలు..!!
- కంపెనీలు వేజ్ సపోర్టును దుర్వినియోగం చేస్తున్నాయా?
- సౌదీలో భారీగా క్యాప్తగోన్ పిల్స్ పట్టివేత..!!
- గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- QR16.68 బిలియన్ల విలువైన 55 మిలియన్లకు పైగా లావాదేవీలు..!!
- 'కువైట్ వీసా' ప్లాట్ఫామ్..భారీగా విజిట్ వీసాలు జారీ..!!
- మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- కొత్త ODI జెర్సీ విడుదల
- ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం