సౌదీ అరేబియాలో 700 కి పైగా కొత్త ఆర్కియాలజికల్ సైట్స్ గుర్తింపు..!!
- June 18, 2025
రియాద్: జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్లో 744 కొత్త పురావస్తు ప్రదేశాలు నమోదు అయినట్లు హెరిటేజ్ కమిషన్ వెల్లడించింది. దీంతో ఆర్కియాలజికల్ సైట్స్ సంఖ్య మొత్తం 10,061కి చేరుకుందన్నారు. ఈ మైలురాయి సౌదీ అరేబియా సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు.
కొత్తగా నమోదు చేయబడిన సైట్లు రియాద్ (253), మక్కా (11), మదీనా (167), ఖాసిమ్ (30), తూర్పు ప్రావిన్స్ (13), అసిర్ (64), తబుక్ (72), హైల్ (13), ఉత్తర సరిహద్దులు (2), జజాన్ (23), నజ్రాన్ (86), అల్-జౌఫ్ (10) వంటి రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయని వెల్లడించారు.
బాలాగ్ ప్లాట్ఫామ్, అధికారిక సోషల్ మీడియా ఛానెల్లు లేదా 911 వద్ద యూనిఫైడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా నమోదు చేయని సైట్ల వివరాలను అందజేయడం ద్వారా తమ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని హెరిటేజ్ కమిషన్ పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం









