ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఇస్లామిక్ కౌన్సిల్ ప్రకటన..!!
- June 20, 2025
మనామా: ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య బహ్రెయిన్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ అఫైర్స్ (SCIA) కోరింది. అదే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ ఐక్యత, సామాజిక స్థిరత్వం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా కౌన్సిల్ తెలియజేసింది. ఆలోచనాత్మక ప్రవర్తనను కలిగి ఉండాలని, ప్రజా శ్రేయస్సుకు పాటుపడాలని తెలిపింది. కమ్యూనిటీ మధ్య విభజనను ప్రేరేపించే పుకార్లు లేదా వాట్పాప్ మేసేజులకు స్పందించవద్దని, అలాంటి వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని ఇస్లామిక్ కౌన్సిల్ సూచించింది.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ