ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఇస్లామిక్ కౌన్సిల్ ప్రకటన..!!
- June 20, 2025
మనామా: ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య బహ్రెయిన్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ అఫైర్స్ (SCIA) కోరింది. అదే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ ఐక్యత, సామాజిక స్థిరత్వం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా కౌన్సిల్ తెలియజేసింది. ఆలోచనాత్మక ప్రవర్తనను కలిగి ఉండాలని, ప్రజా శ్రేయస్సుకు పాటుపడాలని తెలిపింది. కమ్యూనిటీ మధ్య విభజనను ప్రేరేపించే పుకార్లు లేదా వాట్పాప్ మేసేజులకు స్పందించవద్దని, అలాంటి వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని ఇస్లామిక్ కౌన్సిల్ సూచించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







