ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఇస్లామిక్ కౌన్సిల్ ప్రకటన..!!
- June 20, 2025
మనామా: ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య బహ్రెయిన్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ అఫైర్స్ (SCIA) కోరింది. అదే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జాతీయ ఐక్యత, సామాజిక స్థిరత్వం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా కౌన్సిల్ తెలియజేసింది. ఆలోచనాత్మక ప్రవర్తనను కలిగి ఉండాలని, ప్రజా శ్రేయస్సుకు పాటుపడాలని తెలిపింది. కమ్యూనిటీ మధ్య విభజనను ప్రేరేపించే పుకార్లు లేదా వాట్పాప్ మేసేజులకు స్పందించవద్దని, అలాంటి వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని ఇస్లామిక్ కౌన్సిల్ సూచించింది.
తాజా వార్తలు
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!









