అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడిని కలిసిన ఖతార్ యూఎన్ఓ ప్రతినిధి..!!
- June 20, 2025
దోహా: ఐక్యరాజ్యసమితిలో ఖతార్ శాశ్వత ప్రతినిధి హెచ్ ఇ షేఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్-థాని న్యూయార్క్లోని ఖతార్ శాశ్వత మిషన్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడు హెచ్ హెచ్ ప్రిన్స్ జీద్ బిన్ రాద్ అల్ హుస్సేన్ను కలిశారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తాజా పరిణామాలపై చర్చించారు. అలాగే గాజాలో మానవీయ సాయాన్ని అందించే విషయమై చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







