అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడిని కలిసిన ఖతార్ యూఎన్ఓ ప్రతినిధి..!!
- June 20, 2025
దోహా: ఐక్యరాజ్యసమితిలో ఖతార్ శాశ్వత ప్రతినిధి హెచ్ ఇ షేఖా అలియా అహ్మద్ బిన్ సైఫ్ అల్-థాని న్యూయార్క్లోని ఖతార్ శాశ్వత మిషన్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ శాంతి సంస్థ అధ్యక్షుడు హెచ్ హెచ్ ప్రిన్స్ జీద్ బిన్ రాద్ అల్ హుస్సేన్ను కలిశారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తాజా పరిణామాలపై చర్చించారు. అలాగే గాజాలో మానవీయ సాయాన్ని అందించే విషయమై చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నర్సింగ్ కాలేజీల పై కొరడా
- శ్రీశైలంలో భారీ భద్రత మధ్య ప్రధాని మోదీ పర్యటన
- కరెంటు సరఫరా ప్రై’వేటు’!
- మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!