టీటీడీకి రూ.కోటి విరాళం ఇచ్చిన గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్

- June 26, 2025 , by Maagulf
టీటీడీకి రూ.కోటి విరాళం ఇచ్చిన గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్

తిరుమల: గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.కోటి విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com