షార్జాలో 2 నెలల పాటు రెండు కీలక రోడ్లు మూసివేత..!!
- July 02, 2025
దుబాయ్: యూఏఈ అంతటా రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టారు ఎతిహాద్ రైలు ప్రాజెక్ట్. ఇందులో భాగంగా ప్రధాన వీధులను రెండు నెలల పాటు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు షార్జా రోడ్లు, రవాణా అథారిటీ ప్రకటించింది. ఈ చొరవ ట్రాఫిక్ మళ్లింపులకు కారణమవుతుందని భావిస్తున్నారు. కానీ ఎమిరేట్ కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనాలను హామీ ఇస్తుందని పేర్కొన్నారు. మూసివేయబోయే రోడ్లు యూనివర్సిటీ బ్రిడ్జి సమీపంలోని మ్లీహా రోడ్, షార్జా రింగ్ రోడ్ను అనుసంధానించే రోడ్లు అనితెలిపారు. మూసివేత ఆంక్షలు రెండు నెలల పాటు(జూలై 1 -ఆగస్టు 30 వరకు) కొనసాగుతాయని వెల్లడించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, ట్రాఫిక్ భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!