సహకారం బలోపేతం..భారత్ తో GCC రాయబారులు భేటీ..!!
- July 03, 2025
కువైట్: భారతదేశంతో సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాలను చర్చించడానికి న్యూఢిల్లీలోని గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల రాయబారులు కువైట్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ ప్రస్తుత అధిపతిగా కువైట్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సమీక్షించారు. వివిధ రంగాలలో GCC- భారత సంబంధాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి మార్గాలను చర్చించినట్లు న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఖతార్పై ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టాలు, మంచి నేబర్ హుడ్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు అభివర్ణించారు. ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలకు ముఖ్యమైన జలమార్గమైన హార్ముజ్ జలసంధి మూసివేత బెదిరింపులపై GCC రాయబారులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!