కనీస వేతనాలు అమలుచేయనున్న కువైట్ ప్రభుత్వం
- July 14, 2016
ఆసియా దేశాల నుంచి వెళ్లి ఇంటి పనిమనుషులుగా చేరుతున్న వారికి కువైట్ కనీస వేతనం అమలుచేయనున్నది. ఇలాంటి నిర్ణయం తీసుకొన్న గల్ఫ్ దేశాల్లో కువైట్ తొలిదేశం అయింది. ఇంటి పనిమనుషులకు కనీస వేతనంగా నెలకు రూ. 13,400 ఇవ్వాలని, ఇతర హక్కులు కూడా కల్పించాలని అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి షేక్ మొహమ్మద్ ఖలీద్ అల్ షబా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని గల్ఫ్ దేశాలన్నీ అమలుచేయాలని హుమెన్రైట్స్ వాచ్, మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







