నిర్మాణ ప్రదేశాలలో ముమ్మరంగా తనిఖీలు.. కువైట్ మునిసిపాలిటీ
- July 14, 2025
కువైట్ః కార్మికుల భద్రతా చర్యలపై దృష్టి సారించి, నిర్మాణ ప్రదేశాల్లో కువైట్ మునిసిపాలిటీ తన తనిఖీలను ముమ్మరం చేసింది. ఇప్పటికే రెండు విడతలుగా నిర్వహించిన తనిఖీలకు కొనసాగింపుగా మూడోసారి తనిఖీలను ప్రారంభించినట్లు తెలిపింది. భద్రతా ఉల్లంఘనలను గుర్తించడానికి జహ్రా గవర్నరేట్ శాఖలోని భద్రతా విభాగం ఈ ప్రచారాన్ని నిర్వహిస్తుందని భద్రతా విభాగం డైరెక్టర్ ఇంజినీర్ అల్-హమీది అల్-ముతైరి అన్నారు. సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతంలో జరిగిన ప్రచారం సందర్భంగా, రెండు ఉల్లంఘనలు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 14 సంస్థలకు నోటీసుల జారీ చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!