150 మంది రెసిడెంట్స్పై జరీమానా
- July 15, 2016
రస్ అల్ ఖైమా పబ్లిక్ వర్క్స్ అండ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ 150 మంది రెసిడెంట్లకు జరీమానా విధించింది. పరసరాల పరిశుభ్రతను పాటించకపోవడంతో వీరిపై ఈ చర్యలు తీసుకున్నారు. క్యాన్లను విసిరివేయడం, డిస్పోజబుల్ బాక్స్లు, ఇతరత్రా చెత్తను నిబంధనలకు విరుద్ధంగా పడేయడం వంటి నిబంధనల ఉల్లంఘనకుగాను ఈ జరీమానాల్ని విధించినట్లు అధికారులు తెలిపారు. ఈద్ సందర్భంగా తనిఖీలు ఉంటాయనీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించినా, కొందరు ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేసినట్లు అధికారులు వివరించారు. జరీమానాల్ని చెల్లించనివారి ఐడీలను రద్దు చేసి, విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు అధికారులు
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







