భారీ వర్ష సూచనతో అమర్నాథ్ యాత్ర నిలిపివేత
- July 17, 2025
జమ్మూకశ్మీర్లో భారీ వర్షాల సూచనలతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కొత్త యాత్రికుల బృందాలను గుహ వైపు అనుమతించడం లేదని అధికారులు తెలిపారు.గండేర్బల్ జిల్లా బాల్టాల్ మార్గంలో కొండచరియలు విరిగిపోవడంతో ఓ మహిళా యాత్రికురాలు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.భద్రత చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









