ఏపీ: నామినేటెడ్ పదవుల భర్తీ!
- July 17, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ కూటమి నేతలకు గుడ్న్యూస్ చెప్పింది.కొత్తగా 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు సంబంధిత ప్రభుత్వం అధికారికంగా జీవో (GO)ను విడుదల చేసింది.
జారీ చేసిన జీవో ప్రకారం,ఈ 66 చైర్మన్ పదవుల్లో 17 బీసీలకు,10 ఎస్సీలకు, 5 ఎస్టీలకు, 5 మైనారిటీ నేతలకు అవకాశం కల్పించనున్నారు.ముఖ్యంగా 35 మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు మహిళలకు కేటాయించడమే ఈ నియామకాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే 9 పదవులు జనసేనకు, 4 బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!