బహ్రెయిన్లో కార్లకు డిమాండ్.. 15% పెరిగిన దిగుమతులు..!!
- July 20, 2025
మనామా: 2025 మొదటి ఆరు నెలల్లో బహ్రెయిన్ 22,200 కంటే ఎక్కువ వాహనాలను దిగుమతి చేసుకుంది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 15% పెరుగుదల అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.2024 మొదటి అర్ధభాగంలోదాదాపు 19,400 వాహనాలు దిగుమతి అయ్యాయి.ఈ పెరుగుదలకు స్థానిక మార్కెట్ వృద్ధి, జనాభా పెరుగుదల, కొనసాగుతున్న గృహ విస్తరణ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఆటో రంగంలో పెరిగిన వినియోగదారుల రుణ కార్యకలాపాలు మద్దతు ఇస్తున్నాయని వెల్లడించారు.అత్యధికంగా ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్ ద్వారానే వాహనాలు దిగుమతి అవుతున్నాయని తెలిపారు.
స్థానిక డీలర్షిప్ డేటా ప్రకారం..బహ్రెయిన్ ఆటో మార్కెట్ సాధారణంగా ప్రతి సంవత్సరం 28,000 నుండి 35,000 కొత్త వాహనాలు సేల్ అవుతాయని స్థానిక డీలర్షిప్ డేటా తెలిపింది. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్, జపాన్, దక్షిణ కొరియా నుండి కార్ల దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయని డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









