హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసులు
- July 21, 2025
హైదరాబాద్: నేడు సాయంత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది.అయితే ఈ ఈవెంట్ కి కొంతమంది ఫ్యాన్స్ కి మాత్రమే అనుమతి ఇచ్చారు.తాజాగా ఈ ఈవెంట్ కి పోలీస్ పర్మిషన్ క్లియర్ అయింది. దీనిపై పోలీసులు మాట్లాడారు.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు.వెయ్యి నుంచి 1500 మందికి మాత్రమే అనుమతి ఉంది.ఈవెంట్ కి నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు కండిషన్ పెట్టారు. బయట క్రౌడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని పోలీసులు తెలిపారు.
దీంతో ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చినా మొత్తం ఈవెంట్ కి నిర్మాతనే సంబంధం, సెక్యూరిటీ పరంగా కూడా లోపల, బయట నిర్మాతే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం