కొత్త భద్రతా ఒప్పందాలపై సౌదీ అరేబియా, యూకే సంతకాలు..!!
- July 22, 2025
లండన్: సౌదీ అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ లండన్లో అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రతా ఒప్పందాలపై సంతకం చేశారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశం విస్తృత శ్రేణి అంతర్గత భద్రతా సమస్యలపై సమీక్షించారు. ఇరుదేశాల అంతర్గత మంత్రిత్వ శాఖల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించడానికి ఉన్న మార్గాలపై చర్చించారు.
ప్రిన్స్ అబ్దులాజీజ్ Xలో “సౌదీ-బ్రిటిష్ సహకార కార్యక్రమం (JPO) జాయింట్ సెక్యూరిటీ కమిటీ సమావేశంలో అజెండా అంశాలపై చర్చించాము. మా వ్యూహాత్మక భాగస్వామ్యం, అన్ని భద్రతా రంగాలలో కొనసాగుతున్న సహకారంలో భాగంగా అనేక ఒప్పందాలపై సంతకం చేసాము.” అని తెలిపారు. ద్వైపాక్షిక భద్రతా సహకారంలో కొనసాగుతున్న పురోగతిని కూడా హైలైట్ చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









