స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్గా 'బిగ్ బి'
- July 15, 2016
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ను స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వ్యర్ధాల నుంచి ఎరువుల తయారీ పథకానికి అమితాబ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. అమితాబ్ ఇప్పటికే బేటీ బచావో బేటీ పడావో పథకానికి కూడా అంబాసిడర్గా ఉన్నారు. తాజాగా మళ్లీ అమితాబ్నే వేస్ట్ టు కంపోస్ట్ క్యాంపెయిన్కు రాయబారిగా నియమించారు. పనామా పేపర్లలో అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణల్లో అమితాబ్ కంపెనీతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో అమితాబ్ను బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగించడంపై విపక్షాలు మండిపడ్డాయి. అయితే పనామా ఆరోపణలతో పాటు విపక్షాల విమర్శలను లెక్కచేయని ప్రభుత్వం అమితాబ్ను మరో పథకానికి అంబాసిడర్గా నియమించడం ఎంత రగడ సృష్టిస్తుందో మరి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







