స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్గా 'బిగ్ బి'
- July 15, 2016
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ను స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వ్యర్ధాల నుంచి ఎరువుల తయారీ పథకానికి అమితాబ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. అమితాబ్ ఇప్పటికే బేటీ బచావో బేటీ పడావో పథకానికి కూడా అంబాసిడర్గా ఉన్నారు. తాజాగా మళ్లీ అమితాబ్నే వేస్ట్ టు కంపోస్ట్ క్యాంపెయిన్కు రాయబారిగా నియమించారు. పనామా పేపర్లలో అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణల్లో అమితాబ్ కంపెనీతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో అమితాబ్ను బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగించడంపై విపక్షాలు మండిపడ్డాయి. అయితే పనామా ఆరోపణలతో పాటు విపక్షాల విమర్శలను లెక్కచేయని ప్రభుత్వం అమితాబ్ను మరో పథకానికి అంబాసిడర్గా నియమించడం ఎంత రగడ సృష్టిస్తుందో మరి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









