స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్గా 'బిగ్ బి'
- July 15, 2016
బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ను స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వ్యర్ధాల నుంచి ఎరువుల తయారీ పథకానికి అమితాబ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. అమితాబ్ ఇప్పటికే బేటీ బచావో బేటీ పడావో పథకానికి కూడా అంబాసిడర్గా ఉన్నారు. తాజాగా మళ్లీ అమితాబ్నే వేస్ట్ టు కంపోస్ట్ క్యాంపెయిన్కు రాయబారిగా నియమించారు. పనామా పేపర్లలో అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణల్లో అమితాబ్ కంపెనీతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు కూడా వెలుగులోకి రావడంతో అమితాబ్ను బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగించడంపై విపక్షాలు మండిపడ్డాయి. అయితే పనామా ఆరోపణలతో పాటు విపక్షాల విమర్శలను లెక్కచేయని ప్రభుత్వం అమితాబ్ను మరో పథకానికి అంబాసిడర్గా నియమించడం ఎంత రగడ సృష్టిస్తుందో మరి.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









