25 టన్నుల ఎయిడ్ ను ఎయిర్ డ్రాప్ చేసిన యూఏఈ, జోర్డాన్
- July 28, 2025
యూఏఈ: గాజా స్ట్రిప్పై రెండు జోర్డాన్, ఒక ఎమిరాటీ విమానం 25 టన్నుల మానవతా సహాయాన్ని ఎయిర్ డ్రాప్ చేశాయని జోర్డాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. గాజాలో కొనసాగుతున్న మానవతా కార్యక్రమంలో భాగంగా ఎమిరేట్స్ వెంటనే గాజాకు వైమానిక దళ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని తెలిపిన విషయం తెలిసిందే. నిరంతర అంతర్జాతీయ సహాయ ప్రయత్నాల అత్యవసర అవసరాన్ని ఇది తెలియజేస్తుందని తన పోస్టులో పేర్కొన్నారు.
మరోవైపు, గాజాలోని కొన్ని ప్రాంతాలలో సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆదివారం నుండి గాజాలోని మూడు ప్రాంతాలలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కాల్పులకు బ్రేక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







