ఆగస్టు నుండి మసీదుల వద్ద పెయిడ్ పార్కింగ్..!!
- July 31, 2025
యూఏఈ: దుబాయ్లోని 59 మసీదులలో దాదాపు 2,100 పార్కింగ్ స్థలాలను ఇప్పుడు పార్కిన్ కంపెనీ నిర్వహించనుంది.ప్రార్థన సమయంలో ఒక గంట పాటు భక్తులకు పార్కింగ్ ఉచితంగా అందిస్తామని, మిగిలా సమయాల్లో మసీదుల చుట్టూ 24 గంటల చెల్లింపు పార్కింగ్ సేవలను ఆగస్టులో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
ఈ పార్కింగ్ స్థలాలను జోన్ M (ప్రామాణికం) లేదా జోన్ MP (ప్రీమియం)గా వర్గికరించారు. ప్రార్థన సమయాలు కాకుండా మిగిలా సమయాల్లో వారంలో ఏడు రోజులు పెయిడ్ పార్కింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మొత్తం 59 ప్రదేశాలలో, 41 జోన్ Mలో 18 జోన్ MPలో ఉన్నాయి.
M అనేది ఒక ప్రామాణిక పార్కింగ్ జోన్, అరగంటకు Dh2, గంటకు Dh4 ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రీమియం పార్కింగ్ టారిఫ్ (MP) అరగంటకు Dh2, ఆఫ్-పీక్ సమయాల్లో గంటకు Dh4 వసూలు చేస్తారు. MP అరగంటకు Dh3, రద్దీ సమయాల్లో గంటకు Dh6 చొప్పున చెల్లించాలి.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









