ఆగస్టు నుండి మసీదుల వద్ద పెయిడ్ పార్కింగ్..!!
- July 31, 2025
యూఏఈ: దుబాయ్లోని 59 మసీదులలో దాదాపు 2,100 పార్కింగ్ స్థలాలను ఇప్పుడు పార్కిన్ కంపెనీ నిర్వహించనుంది.ప్రార్థన సమయంలో ఒక గంట పాటు భక్తులకు పార్కింగ్ ఉచితంగా అందిస్తామని, మిగిలా సమయాల్లో మసీదుల చుట్టూ 24 గంటల చెల్లింపు పార్కింగ్ సేవలను ఆగస్టులో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
ఈ పార్కింగ్ స్థలాలను జోన్ M (ప్రామాణికం) లేదా జోన్ MP (ప్రీమియం)గా వర్గికరించారు. ప్రార్థన సమయాలు కాకుండా మిగిలా సమయాల్లో వారంలో ఏడు రోజులు పెయిడ్ పార్కింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మొత్తం 59 ప్రదేశాలలో, 41 జోన్ Mలో 18 జోన్ MPలో ఉన్నాయి.
M అనేది ఒక ప్రామాణిక పార్కింగ్ జోన్, అరగంటకు Dh2, గంటకు Dh4 ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రీమియం పార్కింగ్ టారిఫ్ (MP) అరగంటకు Dh2, ఆఫ్-పీక్ సమయాల్లో గంటకు Dh4 వసూలు చేస్తారు. MP అరగంటకు Dh3, రద్దీ సమయాల్లో గంటకు Dh6 చొప్పున చెల్లించాలి.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









