ఆగస్టు నుండి మసీదుల వద్ద పెయిడ్ పార్కింగ్..!!
- July 31, 2025
యూఏఈ: దుబాయ్లోని 59 మసీదులలో దాదాపు 2,100 పార్కింగ్ స్థలాలను ఇప్పుడు పార్కిన్ కంపెనీ నిర్వహించనుంది.ప్రార్థన సమయంలో ఒక గంట పాటు భక్తులకు పార్కింగ్ ఉచితంగా అందిస్తామని, మిగిలా సమయాల్లో మసీదుల చుట్టూ 24 గంటల చెల్లింపు పార్కింగ్ సేవలను ఆగస్టులో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
ఈ పార్కింగ్ స్థలాలను జోన్ M (ప్రామాణికం) లేదా జోన్ MP (ప్రీమియం)గా వర్గికరించారు. ప్రార్థన సమయాలు కాకుండా మిగిలా సమయాల్లో వారంలో ఏడు రోజులు పెయిడ్ పార్కింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మొత్తం 59 ప్రదేశాలలో, 41 జోన్ Mలో 18 జోన్ MPలో ఉన్నాయి.
M అనేది ఒక ప్రామాణిక పార్కింగ్ జోన్, అరగంటకు Dh2, గంటకు Dh4 ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రీమియం పార్కింగ్ టారిఫ్ (MP) అరగంటకు Dh2, ఆఫ్-పీక్ సమయాల్లో గంటకు Dh4 వసూలు చేస్తారు. MP అరగంటకు Dh3, రద్దీ సమయాల్లో గంటకు Dh6 చొప్పున చెల్లించాలి.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







