ఆగస్టు నుండి మసీదుల వద్ద పెయిడ్ పార్కింగ్..!!
- July 31, 2025
యూఏఈ: దుబాయ్లోని 59 మసీదులలో దాదాపు 2,100 పార్కింగ్ స్థలాలను ఇప్పుడు పార్కిన్ కంపెనీ నిర్వహించనుంది.ప్రార్థన సమయంలో ఒక గంట పాటు భక్తులకు పార్కింగ్ ఉచితంగా అందిస్తామని, మిగిలా సమయాల్లో మసీదుల చుట్టూ 24 గంటల చెల్లింపు పార్కింగ్ సేవలను ఆగస్టులో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
ఈ పార్కింగ్ స్థలాలను జోన్ M (ప్రామాణికం) లేదా జోన్ MP (ప్రీమియం)గా వర్గికరించారు. ప్రార్థన సమయాలు కాకుండా మిగిలా సమయాల్లో వారంలో ఏడు రోజులు పెయిడ్ పార్కింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మొత్తం 59 ప్రదేశాలలో, 41 జోన్ Mలో 18 జోన్ MPలో ఉన్నాయి.
M అనేది ఒక ప్రామాణిక పార్కింగ్ జోన్, అరగంటకు Dh2, గంటకు Dh4 ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రీమియం పార్కింగ్ టారిఫ్ (MP) అరగంటకు Dh2, ఆఫ్-పీక్ సమయాల్లో గంటకు Dh4 వసూలు చేస్తారు. MP అరగంటకు Dh3, రద్దీ సమయాల్లో గంటకు Dh6 చొప్పున చెల్లించాలి.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







