ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల..
- August 01, 2025
న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్, ఆ తరువాత ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఈ మేరకు ఈనెల 7వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
షెడ్యూల్ ఇలా..
ఆగస్టు 7 : ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్
ఆగస్టు 21 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
ఆగస్టు 22 : నామినేషన్ల పరిశీలన
ఆగస్టు 25 : నామినేషన్ల ఉపసంహరణ
సెప్టెంబర్ 9 : పోలింగ్, కౌంటింగ్
తాజా వార్తలు
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ







