ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల..
- August 01, 2025
న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్, ఆ తరువాత ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఈ మేరకు ఈనెల 7వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
షెడ్యూల్ ఇలా..
ఆగస్టు 7 : ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్
ఆగస్టు 21 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
ఆగస్టు 22 : నామినేషన్ల పరిశీలన
ఆగస్టు 25 : నామినేషన్ల ఉపసంహరణ
సెప్టెంబర్ 9 : పోలింగ్, కౌంటింగ్
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









