ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల..
- August 01, 2025
న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్, ఆ తరువాత ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఈ మేరకు ఈనెల 7వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
షెడ్యూల్ ఇలా..
ఆగస్టు 7 : ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్
ఆగస్టు 21 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
ఆగస్టు 22 : నామినేషన్ల పరిశీలన
ఆగస్టు 25 : నామినేషన్ల ఉపసంహరణ
సెప్టెంబర్ 9 : పోలింగ్, కౌంటింగ్
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









