ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల..
- August 01, 2025
న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్, ఆ తరువాత ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఈ మేరకు ఈనెల 7వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
షెడ్యూల్ ఇలా..
ఆగస్టు 7 : ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్
ఆగస్టు 21 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
ఆగస్టు 22 : నామినేషన్ల పరిశీలన
ఆగస్టు 25 : నామినేషన్ల ఉపసంహరణ
సెప్టెంబర్ 9 : పోలింగ్, కౌంటింగ్
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







