శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రెడ్ అలర్ట్..
- August 02, 2025
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రెడ్ అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు.ఆగస్ట్ 15 ను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్టులోకి సందర్శకుల అనుమతులు నిలిపివేశారు. అనుమానితులపై సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు నిఘా పెట్టారు. ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఐఎస్ఎఫ్, రక్షణ సెక్యూరిటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









