ఖతార్ లో పాడుపడిన భవనాలు కూల్చివేత..!!
- August 06, 2025
దోహా: ఖతార్ లో పాడుబడిన భవనాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూ అల్ సులతా జిల్లాలో దోహా మున్సిపాలీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దోహ మునిసిపాలిటీ టెక్నికల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కూల్చివేతలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలోనే సంబంధిత భవన యజమానులకు నోటీసులు అందజేసినట్లుగా పేర్కొన్నారు. ఖతార్ లోని ప్రజా భద్రత చట్టం ప్రకారం.. తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, గుర్తించిన పాడుబడిన భవనాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







