షార్జా మహిళ ఆత్మహత్య: కేరళ విమానాశ్రయంలో భర్త అరెస్టు..!!
- August 10, 2025
షార్జా: ఆత్మహత్య చేసుకుని మరణించిన 30 ఏళ్ల షార్జా ప్రవాసురాలు అతుల్య శేఖర్ భర్తను తిరువనంతపురంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం దుబాయ్ నుండి విమానంలో కేరళ రాజధానిలో దిగిన నలభై ఏళ్ల సతీష్ శంకర్ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
కాగా, సతీష్ జిల్లా కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందాడని, అతని వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు బట్టి బెయిల్పై విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.
అతుల్య కుటుంబం ఆమె భర్తపై శారీరక వేధింపులు, వరకట్న సంబంధిత నేరాల కింద కేసు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతకుముందు, ఆమె భర్త ఆమెను శారీరకంగా వేధిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూలై 19న ఆమె మరణించిన వారం తర్వాత, షార్జా పోలీసులు ఆమె ఉరి వేసుకుని మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. అతుల్య మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తరలించగా , ఆమె కుమార్తె అంత్యక్రియలు దుబాయ్లోని సోనాపూర్ న్యూ స్మశానవాటికలో జరిగాయి.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







