అల్-ఖురైనా పట్టణంలో బయటపడ్డ 50వేల సంవత్సరాల కళాఖండాలు..!!
- August 11, 2025
రియాద్ః రియాద్ లోని అల్-ఖురైనా 50వేల సంవత్సరాల నాటి కళాఖండాలు బయటపడ్డాయి. పట్టణంలోని ఒక పురావస్తు ప్రదేశంలో వీటిని గుర్తించినట్లు హెరిటేజ్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పురావస్తు ప్రాజెక్ట్ లో మట్టి పాత్రలు, రాతి పనిముట్లును గుర్తించినట్లు, వాటిలో కొన్ని 50వేల సంవత్సరాల నాటి మధ్య రాతి యుగానికి చెందినవని పేర్కొంది.
తవ్వకాల సందర్భంగా క్రీస్తుపూర్వం మూడవ మరియు రెండవ సహస్రాబ్ది నాటి సమాధులను పోలి ఉండే వృత్తాకార నిర్మాణాలు కూడా బయటపడ్డాయని తెలిపింది. ఆధునాతన పద్ధతులను ఉపయోగించి చారిత్రక, పువావస్తు ప్రదేశాలను గుర్తించి, తవ్వకాలు చేపడుతున్నట్లు కమిషన్ వెల్లడించింది. బయటపడ్డ పురావస్తు వస్తువులు, ఈ ప్రాంత ప్రాచిన సాంస్కృతిక మరియు నాగరికత వారసత్వాన్ని తెలియజేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









