అల్-ఖురైనా పట్టణంలో బయటపడ్డ 50వేల సంవత్సరాల కళాఖండాలు..!!
- August 11, 2025
రియాద్ః రియాద్ లోని అల్-ఖురైనా 50వేల సంవత్సరాల నాటి కళాఖండాలు బయటపడ్డాయి. పట్టణంలోని ఒక పురావస్తు ప్రదేశంలో వీటిని గుర్తించినట్లు హెరిటేజ్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పురావస్తు ప్రాజెక్ట్ లో మట్టి పాత్రలు, రాతి పనిముట్లును గుర్తించినట్లు, వాటిలో కొన్ని 50వేల సంవత్సరాల నాటి మధ్య రాతి యుగానికి చెందినవని పేర్కొంది.
తవ్వకాల సందర్భంగా క్రీస్తుపూర్వం మూడవ మరియు రెండవ సహస్రాబ్ది నాటి సమాధులను పోలి ఉండే వృత్తాకార నిర్మాణాలు కూడా బయటపడ్డాయని తెలిపింది. ఆధునాతన పద్ధతులను ఉపయోగించి చారిత్రక, పువావస్తు ప్రదేశాలను గుర్తించి, తవ్వకాలు చేపడుతున్నట్లు కమిషన్ వెల్లడించింది. బయటపడ్డ పురావస్తు వస్తువులు, ఈ ప్రాంత ప్రాచిన సాంస్కృతిక మరియు నాగరికత వారసత్వాన్ని తెలియజేస్తుందన్నారు.
తాజా వార్తలు
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!









