అల్-ఖురైనా పట్టణంలో బయటపడ్డ 50వేల సంవత్సరాల కళాఖండాలు..!!
- August 11, 2025
రియాద్ః రియాద్ లోని అల్-ఖురైనా 50వేల సంవత్సరాల నాటి కళాఖండాలు బయటపడ్డాయి. పట్టణంలోని ఒక పురావస్తు ప్రదేశంలో వీటిని గుర్తించినట్లు హెరిటేజ్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పురావస్తు ప్రాజెక్ట్ లో మట్టి పాత్రలు, రాతి పనిముట్లును గుర్తించినట్లు, వాటిలో కొన్ని 50వేల సంవత్సరాల నాటి మధ్య రాతి యుగానికి చెందినవని పేర్కొంది.
తవ్వకాల సందర్భంగా క్రీస్తుపూర్వం మూడవ మరియు రెండవ సహస్రాబ్ది నాటి సమాధులను పోలి ఉండే వృత్తాకార నిర్మాణాలు కూడా బయటపడ్డాయని తెలిపింది. ఆధునాతన పద్ధతులను ఉపయోగించి చారిత్రక, పువావస్తు ప్రదేశాలను గుర్తించి, తవ్వకాలు చేపడుతున్నట్లు కమిషన్ వెల్లడించింది. బయటపడ్డ పురావస్తు వస్తువులు, ఈ ప్రాంత ప్రాచిన సాంస్కృతిక మరియు నాగరికత వారసత్వాన్ని తెలియజేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







