చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానం 3 గంటలు ఆలస్యం..
- July 17, 2016
చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం రావడంతో విమానం మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించి అధికారులకు సమాచారమందించాడు. దీంతో విమానాన్నిరన్వే నుంచి ఎయిర్పోర్ట్లోని బేస్కు తరలించి మరమ్మతులు చేపట్టారు. అనంతరం విమానం బయలుదేరింది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









