బహ్రెయిన్ లో 130 మందిపై బహిష్కరణ వేటు..!!
- August 11, 2025
మనామా: బహ్రెయిన్ లో ఆగస్టు 3 మరియు 9వ తేదీల మధ్య 1,089 తనిఖీలను నిర్వహించినట్లు లేబర్ మార్కెట్ నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 130 మందిని గుర్తించి వారిని బహ్రెయిన్ నుంచి బహిష్కరించినట్లు తెలిపింది.
అన్ని గవర్నరేట్లలోని వివిధ దుకాణాలలో 1,076 తనిఖీలు నిర్వహించగా, వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో 13 సంయుక్త తనిఖీలు జరిగాయని తెలిపింది. క్యాపిటల్ గవర్నరేట్లో ఒకటి, ముహారక్లో మూడు, నార్తర్న్ గవర్నరేట్లో నాలుగు మరియు సదరన్ గవర్నరేట్లో ఐదు చొప్పున సంయుక్త క్యాంపెయిన్ లను నిర్వహించినట్టు పేర్కొంది.
చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులకు వ్యతిరేకంగా తమ ప్రయాత్నాలు కొనసాగుతాయని తెలిపారు. ఏదైనా సమాచారాన్ని వెబ్సైట్, హాట్లైన్ నెంబర్ 17506055 కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!