మోసపూరిత OTP ల పట్ల కువైట్ హెచ్చరిక..!!
- August 12, 2025
దోహా: ఖతార్ సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఇటీవల పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యక్తిగత మరియు రహస్య సమాచారాన్ని పొందడానికి మోసపూరిత ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) పౌరులు నివాసితులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్వర్డ్లు లేదా ఓటీపీలు వంటి డేటాను ఎప్పుడూ షేర్ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.అదే సమయంలో అనుమానాస్పద కాల్లు, మెసేజులు, ఇమెయిల్లను క్లిక్ చేయవద్దని తెలిపింది. ఏవైనా సందేహాస్పద వివరాలను 16001 నంబర్ లో మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ ను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి