కశ్మీర్కు అదనపు బలగాలు పంపిన కేంద్ర ప్రభుత్వం
- July 17, 2016
కశ్మీర్ లోయలో నిరసనలు జరుగుతున్న ప్రదేశానికి అదనంగా మరో రెండు వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపింది. మొత్తం 20 కంపెనీలను అక్కడికి తరలించినట్లు ఉన్నతాధికారి తెలపారు. ఒక కంపెనీలో వందమంది జవాన్లు వుంటారు. గత వారమే 2,800 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిబ్బందిని భద్రత కోసం పంపిన విషయం తెలిసిందే. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్లో చెలరేగిన అల్లర్లలో 39 మృతిచెందగా దాదాపు 3,100 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









