లోక్సభ వ్యవహారాలను కాగిత రహిత వ్యవస్థగా ..
- July 17, 2016
కాగితరహిత సేవల లక్ష్యంగా లోక్సభ -వెబ్సైట్ను ప్రారంభించిన స్పీకర్ సుమిత్ర మహాజన్ పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన డాక్యుమెంట్లను డిజిటలైజేషన్ చేయడం ద్వారా 1000 చెట్లను రక్షించి ఉంటామని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. లోక్సభ వ్యవహారాలను కాగిత రహిత వ్యవస్థగా రూపుదిద్దడమే లక్ష్యంగా ఆదివారం స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ-పోర్టల్ను అఖిలపక్షం భేటీ సందర్భంగా ప్రారంభించారు. ఎంపీలు ఆన్లైన్లో పరస్పరం సంభాషించుకోవడానికి, వివిధ విభాగాల కార్యదర్శులను ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్ ద్వారా సంప్రదించడానికి ఈ వెబ్సైట్ తోడ్పాటునందిస్తుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







