ఒమన్ తీరంలో నలుగురిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- August 16, 2025
మస్కట్: ఒమన్ లోని దైమానియాత్ దీవుల సమీపంలో పడవ బోల్తా పడ్డ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో కోస్ట్ గార్డ్ ముగ్గురు పౌరులను విజయవంతంగా రక్షించింది. అయితే, పడవ బోల్తా పడటానికి బలమైన అలలతోపాటు బలమైన గాలులు కారణమని అధికారులు తెలిపారు.
కాగా, ప్రమాద సమయంలో పడవలో ఉన్న నాలుగో వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడని అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ పోలీస్ కమాండ్ సెంటర్ కు సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలో వేగంగా పాల్గొనడంతో బాధితులను సురక్షితంగా రక్షించినట్లు ఒక ప్రకటనలో కోస్ట్ గార్డ్ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..