30 బిలియన్ దిర్హామ్లతో డిజర్ట్ రోజ్ సిటీ
- July 19, 2016
దుబాయ్ మునిసిపాలిటీ ఎకో ఫ్రెండ్లీ డిజర్ట్ రోజ్ సిటీ ప్రాజెక్ట్కి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొంది. అల్ రువయ్యా ప్రాంతంలో ఈ సిటీ నిర్మితం కానుంది. 40 శాతం ఎలక్ట్రిసిటీని, అలాగే 40,000 క్యూబిక్ మీటర్స్ నీటినీ ఈ సిటీలో ఉండేవారికి అందించేలా ప్రాజెక్ట్ని రూపొందించారు. డిజర్ట్ రోజ్ షేప్లో డిజైన్ చేయబడ్డ ఈ సిటీ నిర్మాణం ప్రపంచంలోనే అత్యద్భుతంగా ఉండబోతోందని దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూటా చెప్పారు. స్కూల్స్, షాపింగ్ సెంటర్స్, క్లినిక్స్, హాస్పిటల్స్, మసీదులు, పోలీస్ స్టేషన్ సహా పలు సౌకర్యాలు ఈ సిటీలో ఉంటాయి. సుమారు 30 బిలియన్ దిర్హామ్ల ఖర్చుతో 4,000 హెక్టార్లలో రూపొందించనున్న ఈ ప్రాజెక్ట్లో 30,000 ఇళ్ళుంటాయి. ఇందులో 20,000 ఇళ్ళు ఎమిరేటీలకు, మిగిలిన 10,000 వలసదారులకోసం కేటాయిస్తారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







