మాజీ డిఎఫ్ఎమ్ డైరెక్టర్కి ఏడాది జైలు శిక్ష
- July 19, 2016
దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ మాజీ డైరెక్టర్ దోషిగా తేలారు. ఇన్వెస్టర్స్కి చెందిన 1.8 మిలియన్ దిర్హామ్ల విలువైన చెక్లను ఫోర్జరీ చేశారన్న అభియోగాల్నీ ఎదుర్కొంటున్నారు. 37 ఏళ్ళ ఇండియన్ ఈ కేసులో నిందితుడు. 2015లో ఫోర్జరీ సంతకం ద్వారా ఎన్క్యాష్ చేసుకున్న 448,000 దిర్హామ్ల మొత్తానికి సమానంగా జరీమానా విధించింది న్యాయస్థానం. డిఎఫ్ఎంలో పనిచేసే ఇరాకీ మేనేజర్, 448,000, 892,500, 486,381 దిర్హామ్ల మొత్తం చెక్ల ద్వారా విత్డ్రా అయినట్లుగా గుర్తించి, ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడు అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







