మాజీ డిఎఫ్ఎమ్ డైరెక్టర్కి ఏడాది జైలు శిక్ష
- July 19, 2016
దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ మాజీ డైరెక్టర్ దోషిగా తేలారు. ఇన్వెస్టర్స్కి చెందిన 1.8 మిలియన్ దిర్హామ్ల విలువైన చెక్లను ఫోర్జరీ చేశారన్న అభియోగాల్నీ ఎదుర్కొంటున్నారు. 37 ఏళ్ళ ఇండియన్ ఈ కేసులో నిందితుడు. 2015లో ఫోర్జరీ సంతకం ద్వారా ఎన్క్యాష్ చేసుకున్న 448,000 దిర్హామ్ల మొత్తానికి సమానంగా జరీమానా విధించింది న్యాయస్థానం. డిఎఫ్ఎంలో పనిచేసే ఇరాకీ మేనేజర్, 448,000, 892,500, 486,381 దిర్హామ్ల మొత్తం చెక్ల ద్వారా విత్డ్రా అయినట్లుగా గుర్తించి, ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడు అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









