చంద్రబాబుతో చైనా ప్రతినిధుల భేటీ
- July 20, 2016
ముఖ్యమంత్రి చంద్రబాబుతో చైనాకు చెందిన గుజో మారిటైమ్ సిల్క్ రూట్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. జీఐఐసీ కంపెనీకి చెందిన సీఈవో జాంగ్ ఝువోతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని అమరావతిలో మౌలికసదుపాయాల కల్పన... ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు సిద్దమని జీఐఐసీ ప్రతినిధులు తెలిపారు. రహదారులు, డ్రైయిన్లు, మురుగనీటి పారుదల, విద్యుత్ సరఫరా ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో జీఐఐసీ ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









