చంద్రబాబుతో చైనా ప్రతినిధుల భేటీ
- July 20, 2016
ముఖ్యమంత్రి చంద్రబాబుతో చైనాకు చెందిన గుజో మారిటైమ్ సిల్క్ రూట్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. జీఐఐసీ కంపెనీకి చెందిన సీఈవో జాంగ్ ఝువోతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని అమరావతిలో మౌలికసదుపాయాల కల్పన... ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు సిద్దమని జీఐఐసీ ప్రతినిధులు తెలిపారు. రహదారులు, డ్రైయిన్లు, మురుగనీటి పారుదల, విద్యుత్ సరఫరా ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో జీఐఐసీ ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









