చంద్రబాబుతో చైనా ప్రతినిధుల భేటీ
- July 20, 2016
ముఖ్యమంత్రి చంద్రబాబుతో చైనాకు చెందిన గుజో మారిటైమ్ సిల్క్ రూట్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. జీఐఐసీ కంపెనీకి చెందిన సీఈవో జాంగ్ ఝువోతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజధాని అమరావతిలో మౌలికసదుపాయాల కల్పన... ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు సిద్దమని జీఐఐసీ ప్రతినిధులు తెలిపారు. రహదారులు, డ్రైయిన్లు, మురుగనీటి పారుదల, విద్యుత్ సరఫరా ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో జీఐఐసీ ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







