ఇజ్రాయెల్ నిర్బంధించిన పౌరులపై బహ్రెయిన్ ఆరా..!!
- October 03, 2025
మనామా: ఇటీవల ఇజ్రాయెల్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న బహ్రెయిన్ పౌరుల పరిస్థితిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయలో ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాల పౌరుల పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నట్లు పేర్కొంది. వారి త్వరిత విడుదల కోసం అధికారులు చురుకుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
టెల్ అవీవ్లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుతుందన్నారు. తమ పౌరులు రాజ్యానికి సురక్షితంగా తిరిగి రావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
మానవతా సహాయం మరియు విదేశీ కార్యకర్తలను తీసుకెళ్తున్న 39 పడవలను ఇజ్రాయెల్ దళాలు అడ్డుకోవడంతోపాటు వారిని అదుపులోకి తీసుకున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!
- బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్
- సోషల్ సెక్యూరిటీ..‘టెస్టాహెల్’ కార్డ్ ప్రారంభించిన ఖతార్..!!
- ఆర్కిటెక్చరల్ ఇన్నోవేషన్ అవార్డు ఫలితాలు వెల్లడి..!!
- హైదరాబాద్: మొదలైన ఉస్మానియా కొత్త ఆసుపత్రి పనులు
- కెనడాలో భారతీయ సినిమాల పై దాడులు
- ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్..!!