సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- October 05, 2025
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ భారతీయ మహిల శిశువు జన్మనించింది. విషయం తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం వారికి సహాయంగా నిలిచింది. ఈ విషయాన్ని ఖతార్లోని భారత రాయబార కార్యాలయం అక్టోబర్ 3న తన సోషల్ మీడియా పేజీలో పేర్కొంది. వారు సురక్షితంగా ఉన్నారని, తల్లి బిడ్డలను భారత్ కు పంపినట్లు తెలిపింది. వారి సంరక్షణ విషయంలో సహకరించిన ఖతార్ లోని గుజరాతీ సమాజ్ కు కృతజ్ఞతలు తెలిపింది.
కాగా, అహ్మదాబాద్ నుండి అమెరికాలోని అట్లాంటాకు వెళుతున్న క్రమంలో దోహా విమానాశ్రయంలో మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె శిశువుకు జన్మనించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది
- 200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై నిషేధం ఎత్తివేత..!!
- గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలను స్వాగతించిన ఒమన్..!!
- సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- రియాద్ లో బ్రిడ్జి పై నుండి కిందపడ్డ పోలీస్ వాహనం..!!
- బ్లాక్ 338లో పార్కింగ్ స్థలాలను తొలగింపు..!!
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు