రైతులపై 2013 భూసేకరణ చట్టం...
- July 21, 2016
ఏపీ రాజధానిలో భూసేకరణ ప్రారంభమయింది. భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులపై 2013 భూసేకరణ చట్టం ప్రయోగించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. మొదటిగా తుళ్లూరు మం. నేలపాడులో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. గుంటూరు కలెక్టర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్న భూములపై ఎలాంటి లావాదేవీలు జరపొద్దని ఆయన ఆదేశించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలపాలని రైతులకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







