యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- October 15, 2025
యూఏఈ: యూఏఈలో కొనసాగుతున్న అల్పపీడన వ్యవస్థ కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వెల్లడించింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ నెలకొన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ మరియు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అబుదాబిలోని అల్ దఫ్రా ప్రాంతంలో వరదలు సంభవించాయి.
మరోవైపు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అక్టోబర్ 17న ప్రార్థనకు అరగంట ముందు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులలో వర్షాలు కురవాలని ఇస్తిస్కా ప్రార్థన చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి
- తిరుమలలో సీనియర్ సిటిజన్స్ కు దర్శన వివరాలు
- లండన్లో చిన్నారులతో యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్ రూలర్
- వేసవిలో ఆహార భద్రతపై ఖతార్ ఆరోగ్య శాఖ కీలక సూచనలు..!!
- పారిశుద్ధ్య కార్మికులను మోసగించిన మేనేజర్కు జైలు శిక్ష ఖరారు..!!
- కువైట్లో 48 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- ఎండ్ ఆఫ్ సర్వీస్ ప్రయోజనాల చెల్లింపులపై ఒమాన్ కీలక ఆదేశాలు..!!







