ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- October 23, 2025
మనామా: ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రెండవ ఎడిషన్ అక్టోబర్ 26 నుండి నవంబర్ 2 వరకు దిబ్బా ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్నది. ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ షర్కీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంవత్సరం ఫెయిర్ "ఒక సంఘం, అనేక కథలు" అనే థీమ్తో నిర్వహించనున్నారు.
ఫుజైరా కల్చర్ అండ్ మీడియా అథారిటీ సహకారంతో హిజ్ హైనెస్ ఆఫీస్ ఆఫ్ ది క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ఫుజైరా నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో ఎనిమిది దేశాలకు చెందిన 52 పబ్లిషింగ్ హౌస్లు పాల్గొంటాయి. ఈ సారి ఇన్నోవేషన్ స్టేషన్, వండర్ ల్యాబ్, స్టోరీ గేట్, యానిమేటెడ్ పేజేస్ వంటి ప్రత్యేక థీమ్ లు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు ఫుజైరా కల్చర్ అండ్ మీడియా అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిస్ ఎక్సెలెన్సీ నాసర్ మొహమ్మద్ అల్ యమాహి తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబీలో సీఎం చంద్రబాబు పర్యటన
- సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు రాష్ట్రానికి రండి
- ఏపీలో షిప్ బిల్డింగ్ యూనిట్కి ట్రాన్స్ వరల్డ్ గ్రూప్కు ఆహ్వానం
- కువైట్ లో న్యూ ట్రాఫిక్ వయలేషన్..వెహికల్ సీజ్..!!
- ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కార్నిచ్లో రోడ్ మూసివేత..!!
- దీపావళి నాడు విషాదం..18 ఏళ్ల భారతీయ విద్యార్థి మృతి..!!
- హజ్, ఉమ్రా కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఇటలీ, సౌదీ మధ్య జ్యుడిషియల్ సహకారం..!!