ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- October 23, 2025
మనామా: ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రెండవ ఎడిషన్ అక్టోబర్ 26 నుండి నవంబర్ 2 వరకు దిబ్బా ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్నది. ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ షర్కీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంవత్సరం ఫెయిర్ "ఒక సంఘం, అనేక కథలు" అనే థీమ్తో నిర్వహించనున్నారు.
ఫుజైరా కల్చర్ అండ్ మీడియా అథారిటీ సహకారంతో హిజ్ హైనెస్ ఆఫీస్ ఆఫ్ ది క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ఫుజైరా నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో ఎనిమిది దేశాలకు చెందిన 52 పబ్లిషింగ్ హౌస్లు పాల్గొంటాయి. ఈ సారి ఇన్నోవేషన్ స్టేషన్, వండర్ ల్యాబ్, స్టోరీ గేట్, యానిమేటెడ్ పేజేస్ వంటి ప్రత్యేక థీమ్ లు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు ఫుజైరా కల్చర్ అండ్ మీడియా అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిస్ ఎక్సెలెన్సీ నాసర్ మొహమ్మద్ అల్ యమాహి తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









