ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- October 23, 2025
మనామా: ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రెండవ ఎడిషన్ అక్టోబర్ 26 నుండి నవంబర్ 2 వరకు దిబ్బా ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్నది. ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ షర్కీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంవత్సరం ఫెయిర్ "ఒక సంఘం, అనేక కథలు" అనే థీమ్తో నిర్వహించనున్నారు.
ఫుజైరా కల్చర్ అండ్ మీడియా అథారిటీ సహకారంతో హిజ్ హైనెస్ ఆఫీస్ ఆఫ్ ది క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ఫుజైరా నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో ఎనిమిది దేశాలకు చెందిన 52 పబ్లిషింగ్ హౌస్లు పాల్గొంటాయి. ఈ సారి ఇన్నోవేషన్ స్టేషన్, వండర్ ల్యాబ్, స్టోరీ గేట్, యానిమేటెడ్ పేజేస్ వంటి ప్రత్యేక థీమ్ లు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు ఫుజైరా కల్చర్ అండ్ మీడియా అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిస్ ఎక్సెలెన్సీ నాసర్ మొహమ్మద్ అల్ యమాహి తెలిపారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- 12 మిలియన్ దిర్హమ్ విలువైన విలాసవంతమైన ఊద్ దొంగతనం..12 గంటల్లో ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీస్
- కోర్టుల చుట్టూ తిరగలేకే మొయిజుద్దీన్ హత్య..ఏడుగురు అరెస్ట్
- జూన్ 1 నుంచి మారనున్న కీలక ఆర్థిక నిబంధనలు ఇవే!
- పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం
- తెలంగాణలో నిప్పుల కొలిమి: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
- ఒమన్ తీవ్రమైన వేడి.. 48°Cకు ఉష్ణోగ్రతలు..!!
- క్యజో రి శిఖరాన్ని అధిరోహించిన యువ బహ్రెయిన్ సాహసికుడు..!!
- అల్ జౌర్ బీచ్లో షార్క్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..!!









