ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- October 23, 2025
మనామా: ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రెండవ ఎడిషన్ అక్టోబర్ 26 నుండి నవంబర్ 2 వరకు దిబ్బా ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్నది. ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ షర్కీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంవత్సరం ఫెయిర్ "ఒక సంఘం, అనేక కథలు" అనే థీమ్తో నిర్వహించనున్నారు.
ఫుజైరా కల్చర్ అండ్ మీడియా అథారిటీ సహకారంతో హిజ్ హైనెస్ ఆఫీస్ ఆఫ్ ది క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ఫుజైరా నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో ఎనిమిది దేశాలకు చెందిన 52 పబ్లిషింగ్ హౌస్లు పాల్గొంటాయి. ఈ సారి ఇన్నోవేషన్ స్టేషన్, వండర్ ల్యాబ్, స్టోరీ గేట్, యానిమేటెడ్ పేజేస్ వంటి ప్రత్యేక థీమ్ లు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు ఫుజైరా కల్చర్ అండ్ మీడియా అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిస్ ఎక్సెలెన్సీ నాసర్ మొహమ్మద్ అల్ యమాహి తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







