ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రిటర్న్స్..!!
- October 23, 2025
మనామా: ఫుజైరా చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ 2025 రెండవ ఎడిషన్ అక్టోబర్ 26 నుండి నవంబర్ 2 వరకు దిబ్బా ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్నది. ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ షర్కీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంవత్సరం ఫెయిర్ "ఒక సంఘం, అనేక కథలు" అనే థీమ్తో నిర్వహించనున్నారు.
ఫుజైరా కల్చర్ అండ్ మీడియా అథారిటీ సహకారంతో హిజ్ హైనెస్ ఆఫీస్ ఆఫ్ ది క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ఫుజైరా నిర్వహించే ఈ ఎగ్జిబిషన్లో ఎనిమిది దేశాలకు చెందిన 52 పబ్లిషింగ్ హౌస్లు పాల్గొంటాయి. ఈ సారి ఇన్నోవేషన్ స్టేషన్, వండర్ ల్యాబ్, స్టోరీ గేట్, యానిమేటెడ్ పేజేస్ వంటి ప్రత్యేక థీమ్ లు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు ఫుజైరా కల్చర్ అండ్ మీడియా అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిస్ ఎక్సెలెన్సీ నాసర్ మొహమ్మద్ అల్ యమాహి తెలిపారు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









