ఈజిప్టుకు చేరిన ఖతార్ హ్యుమటేరియన్ షిప్స్..!!
- October 23, 2025
పోర్ట్ సెయిడ్: గాజా స్ట్రిప్లోని పాలస్తీనా ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించడానికి వీలుగా ఖతార్ కు చెందిన హ్యుమటేరియన్ షిప్మెంట్ ఈజిప్ట్ లోని పోర్ట్ సెయిడ్కు చేరుకుంది. ఈ మేరకు ఖతార్ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ (QFFD) తెలిపింది. ఈ షిప్మెంట్లో ఖతార్ ఛారిటీ మరియు ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (QRCS) అందించిన 29,200 షెల్టర్ టెంట్లు, ఇతర అత్యవసర సామగ్రి ఉన్నాయని తెలిపింది. ఇళ్లను కోల్పోయిన పదివేల కుటుంబాలకు ఇవి గౌరవప్రదమైన ఆశ్రయాన్ని కల్పిస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- అబుదాబీ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీల్లో సీఎం చంద్రబాబు
- ఏపీ మీదుగా రెండు హై స్పీడ్ రైలు
- ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ
- అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు
- టర్కిష్ అధ్యక్షుడి గౌరవార్థం సుల్తాన్ ఆతిథ్యం.!!
- హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు..నిందితులకు KD 10,000 ఫైన్..!!
- అబ్షర్ ద్వారా 4 కొత్త ఎలక్ట్రానిక్ సివిల్ సేవలు..!!
- సెయిలర్ కోసం కోస్ట్ గార్డ్ సెర్చ్ ఆపరేషన్..!!
- ఈజిప్టుకు చేరిన ఖతార్ హ్యుమటేరియన్ షిప్స్..!!
- ఉచిత మొబైల్ రెమిటెన్స్ యాప్ 'తాత్కాలికంగా' నిలిపివేత..!!