ఈజిప్టుకు చేరిన ఖతార్ హ్యుమటేరియన్ షిప్స్..!!
- October 23, 2025
పోర్ట్ సెయిడ్: గాజా స్ట్రిప్లోని పాలస్తీనా ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించడానికి వీలుగా ఖతార్ కు చెందిన హ్యుమటేరియన్ షిప్మెంట్ ఈజిప్ట్ లోని పోర్ట్ సెయిడ్కు చేరుకుంది. ఈ మేరకు ఖతార్ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ (QFFD) తెలిపింది. ఈ షిప్మెంట్లో ఖతార్ ఛారిటీ మరియు ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (QRCS) అందించిన 29,200 షెల్టర్ టెంట్లు, ఇతర అత్యవసర సామగ్రి ఉన్నాయని తెలిపింది. ఇళ్లను కోల్పోయిన పదివేల కుటుంబాలకు ఇవి గౌరవప్రదమైన ఆశ్రయాన్ని కల్పిస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







