ఈజిప్టుకు చేరిన ఖతార్ హ్యుమటేరియన్ షిప్స్..!!
- October 23, 2025
పోర్ట్ సెయిడ్: గాజా స్ట్రిప్లోని పాలస్తీనా ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించడానికి వీలుగా ఖతార్ కు చెందిన హ్యుమటేరియన్ షిప్మెంట్ ఈజిప్ట్ లోని పోర్ట్ సెయిడ్కు చేరుకుంది. ఈ మేరకు ఖతార్ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ (QFFD) తెలిపింది. ఈ షిప్మెంట్లో ఖతార్ ఛారిటీ మరియు ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (QRCS) అందించిన 29,200 షెల్టర్ టెంట్లు, ఇతర అత్యవసర సామగ్రి ఉన్నాయని తెలిపింది. ఇళ్లను కోల్పోయిన పదివేల కుటుంబాలకు ఇవి గౌరవప్రదమైన ఆశ్రయాన్ని కల్పిస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







