ఈజిప్టుకు చేరిన ఖతార్ హ్యుమటేరియన్ షిప్స్..!!
- October 23, 2025
పోర్ట్ సెయిడ్: గాజా స్ట్రిప్లోని పాలస్తీనా ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించడానికి వీలుగా ఖతార్ కు చెందిన హ్యుమటేరియన్ షిప్మెంట్ ఈజిప్ట్ లోని పోర్ట్ సెయిడ్కు చేరుకుంది. ఈ మేరకు ఖతార్ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ (QFFD) తెలిపింది. ఈ షిప్మెంట్లో ఖతార్ ఛారిటీ మరియు ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (QRCS) అందించిన 29,200 షెల్టర్ టెంట్లు, ఇతర అత్యవసర సామగ్రి ఉన్నాయని తెలిపింది. ఇళ్లను కోల్పోయిన పదివేల కుటుంబాలకు ఇవి గౌరవప్రదమైన ఆశ్రయాన్ని కల్పిస్తాయని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







