ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన సౌదీ సహా 14 దేశాలు..!!
- October 24, 2025
రియాద్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ మరియు ఇతర ప్రాంతాలపై "ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం" అని పిలవబడే రెండు ముసాయిదా చట్టాలను ఇజ్రాయెల్ నెస్సెట్ ఆమోదించడాన్ని సౌదీ అరేబియా సమా 14 దేశాలు సంయుక్తంగా ఖండించాయి.
ఇజ్రాయెల్ చర్య అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను, ముఖ్యంగా తూర్పు జెరూసలేంతో సహా 1967 నుండి ఆక్రమిత పాలస్తీనా భూభాగాల స్వభావం మరియు చట్టపరమైన స్థితిని మార్చే లక్ష్యంతో ఇజ్రాయెల్ తీసుకున్న అన్ని చర్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్ ఆక్రమణ చట్టవిరుద్ధమని తెలిపాయి. ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్కు సార్వభౌమాధికారం ఉండదని ఆ దేశాలు పునరుద్ఘాటించాయి. ఇజ్రాయెల్ ఏకపక్ష మరియు చట్టవిరుద్ధ విధానాలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







