మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- October 26, 2025
కువైట్ః మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబా ప్రత్యక్ష పర్యవేక్షణలో మహబౌలా ప్రాంతంలో సమగ్ర భద్రతా క్యాంపెయిన్ ను నిర్వహించారు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఆపరేషన్ ఫలితంగా నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారితో సహా వివిధ నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న 263 మందిని అరెస్టు చేసినట్టు పబ్లిక్ భద్రతా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ మనాహి అల్-దవాస్ తెలిపారు. షేక్ ఫహద్ అల్-యూసెఫ్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







