సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- November 02, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని అవినీతి నిరోధక సంస్థ (నజహా) అక్టోబర్ నెలలో 4,895 తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 478 మంది అనుమానితులను విచారించింది. ఇందులో అంతర్గత, మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణం, విద్య, ఆరోగ్యం మరియు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 100 మంది పౌరులు, నివాసితులను అదుపులోకి తీసుకున్నామని, వారిలో కొందరిని తరువాత బెయిల్పై విడుదల చేశామని అవినీతి నిరోధక సంస్థ తెలిపింది. వారు లంచం మరియు అధికార దుర్వినియోగం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.
తాజా వార్తలు
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!







