మంత్రి హరీశ్రావు రేపు జపాన్ పర్యటనకు..
- July 23, 2016
రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు సోమవారం జపాన్ దేశానికి వెళుతున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, పలువురు ఇంజినీర్లు కూడా వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు జపాన్ దేశంలో రూపొందుతున్నాయి. దీంతో వాటి మోడల్ ను పరిశీలించేందుకు మంత్రి హరీష్ రావుతోపాటు అధికారుల బృందం జపాన్ దేశానికి వెళుతున్నారు. అలాగే ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు ఆస్ట్రియా దేశంలో రూపొందుతుండగా అక్కడకు కూడా వెళ్లి వాటిని కూడా పరిశీలించనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









