మంత్రి హరీశ్రావు రేపు జపాన్ పర్యటనకు..
- July 23, 2016
రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు సోమవారం జపాన్ దేశానికి వెళుతున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, పలువురు ఇంజినీర్లు కూడా వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు జపాన్ దేశంలో రూపొందుతున్నాయి. దీంతో వాటి మోడల్ ను పరిశీలించేందుకు మంత్రి హరీష్ రావుతోపాటు అధికారుల బృందం జపాన్ దేశానికి వెళుతున్నారు. అలాగే ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు ఆస్ట్రియా దేశంలో రూపొందుతుండగా అక్కడకు కూడా వెళ్లి వాటిని కూడా పరిశీలించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







