ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆత్మహుతి దాడి
- July 24, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆదివారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసుల సహా 12 మంది మృతిచెందారు. మరో 20 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సైదీ జిల్లా కాధిమియా ప్రాంతంలోని ఒక చెక్ పాయింట్ వద్ద దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. దుండగుడు షూలో బాంబును పెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆదివారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసుల సహా 12 మంది మృతిచెందారు. మరో 20 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సైదీ జిల్లా కాధిమియా ప్రాంతంలోని ఒక చెక్ పాయింట్ వద్ద దుండగుడు ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు. దుండగుడు షూలో బాంబును పెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో శనివారం ఉగ్రవాదులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు పేల్చిన జంట బాంబు పేలుళ్లలో 80 మంది మృతిచెందగా.. 231 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన









