ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- November 17, 2025
దోహా: ఖతార్ మ్యూజియంలు 2025 రువాద్ ఇన్ రెసిడెన్స్ కార్యక్రమంలో భాగంగా ఫైర్ స్టేషన్ ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ (AIR)లో రెండు ప్రదర్శనలను ప్రారంభించాయి. ఇందులో ఖతార్కు చెందిన ఇద్దరు ప్రముఖ కళాకారుల అద్భుత సృష్టి ఉన్నాయి.
"అండ్ థెన్, ఎ రిటర్న్" అనే టైటిల్ తో మొదటిది ఖతార్ కళాకారిణి ఫాత్మా అల్ నైమిని ప్రదర్శనలు ఉండగా, రెండవది "వాట్ రిమైన్స్ టు బి సీన్" అనే టైటిల్ తో పాలస్తీనియన్ కళాకారిణి డాక్టర్ ఐసా దీబీ ప్రదర్శన ఉంది. రెండు ప్రదర్శనలు నవంబర్ 13 నుండి డిసెంబర్ 13 వరకు జరుగుతాయి. 2021లో ప్రారంభించబడిన రువాద్ రెసిడెన్సీ ఖతార్లోని కళాకారులకు మద్దతు ఇస్తుంది.
తాజా వార్తలు
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…







