బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- November 17, 2025
మనామా: బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్ కానున్నాయి. వీసా ట్రాన్స్ ఫర్ ఫీ వసూలు, రెసిడెన్సీ రద్దుల కోసం ఇంటీరియర్ మినిస్ట్రీ, నేషనల్ పాస్ పోర్ట్ మినిస్ట్రీ, లేబర్ మార్కెట్ అథారిటీ కొత్త చట్టంపై సంతకాలు చేశాయి.
ప్రభుత్వ సంస్థలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి, మెరుగైన సేవలను మెరుగుపరచడానికి కొత్త చట్టం సహకరిస్తుందని ఆయా మినిస్ట్రీస్ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతమైన, మరింత ఈజీగా సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే, సేవల్లో నాణ్యతను పెంచడానికి, మరింత పారదర్శకతను పెంచడానికి దోహదం చేస్తుందన్నారు. ఇది ప్రభుత్వ పనితీరును మెరుగు పరచడానికి అధునాతనమైన డిజిటల్ వ్యవస్థలను అందిస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…







