యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- November 17, 2025
కువైట్: కువైట్లో నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ కమ్యూనిటికి విద్యా సేవలందిస్తున్న ప్రముఖ CBSE సంస్థ యునైటెడ్ ఇండియన్ స్కూల్ (UIS) 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత రాయబారి పరమిత త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ సి. రాధాకృష్ణన్, వైస్ చైర్పర్సన్ డాక్టర్ బెట్టీ చాండీ స్కూల్ సాధించిన విజయాలను హైలైట్ చేశారు.
విద్యా నైపుణ్యం, క్రమశిక్షణ మరియు భారతీయ విలువలకు స్కూల్ అందిస్తున్న సేవలను భారత రాయబారి పరమిత త్రిపాఠి అభినందించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి మెడల్స్ అందజేశారు.
తాజా వార్తలు
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…







