ఐసిస్ వైపు యువకులను ప్రేరేపించిన నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జిషీట్
- July 25, 2016
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వైపు హైదరాబాద్ యువకులను ప్రేరేపించిన నిందితుడిపై జాతీయ దర్యాప్తు బృందం ఛార్జిషీట్ నమోదుచేసింది. కర్ణాటకలోని భత్కల్కు చెందిన అద్నన్ హసన్పై దిల్లీలో ఎన్ఐఏ ఛార్జిషీట్ రూపొందించింది. అబ్దుల్లా బాసిత్, ఉమర్ ఫరూకీ, జమీర్ ఫరూకీలను ప్రేరేపించి వారు సిరియా వెళ్లేందుకు హసన్ నిధులు సమకూర్చినట్లు ఎన్ఐఏ అధికారులు నిర్థరించారు. బాసిత్, ఉమర్ ఫరూకీలు సిరియాకు వెళ్లేందుకు రెండుసార్లు ప్రయత్నించి చిక్కారు.
తాజా వార్తలు
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..









