ఆగస్టు 24 వరకు ఐసిస్ ఉగ్రవాదులకు రిమాండ్ పొడిగింపు..
- July 26, 2016
నగరంలో దాడులకు కుట్ర పన్ని పట్టుబడ్డ ఐసిస్ తీవ్రవాదులకు నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. జైల్లో ఉన్న ఏడుగురు నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ ఈరోజు ముగియనుంది. దీంతో వీరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారించింది. అనంతరం వీరికి ఆగస్టు 24 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







